వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య చేసిన నిందితులకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ దృశ్యాలు ఒక్కొక్కటిగా క్రమక్రమంగా బయటకి వస్తున్నాయి. పైన ఉన్న ఫోటోని చూసారా? అందులో బాటిల్ పట్టుకొని ఉన్నది A2- జొల్లు శివ (20), లారీ క్లీనర్- నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల. అయితే బుధవారం రోజు ప్రియాంక రెడ్డిని కడుపున పెట్టుకున్న ఈ నీచులలోని ఇద్దరు జొల్లు శివ, A3-జొల్లు నవీన్ ఆ రాత్రి 10:33 నిమిషాలకు ప్రియాంక రెడ్డికి చెందిన స్కూటీ పై షాద్‌నగర్ వైపుగా బయలుదేరారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో స్కూటీని నందిగామలోని ఒక ప్రదేశంలో పార్క్ చేసారు ఈ ఇద్దరు. ఆ తర్వాత నడుచుకుంటూ.. ఎస్ఆర్ బంక్‌లో బాటిల్‌తో పెట్రోల్ కొనేందుకు వెళ్లారు. కానీ ఆ బాటిల్‌లో వాళ్లు పెట్రోల్ పోయలేదు. పై చిత్రంలో చూస్తే శివ పెట్రోల్ అడుగుతున్నట్లు... ఆ బంక్ లో పనిచేసే వ్వక్తి వాడి వాలకం చూసి అనుమానిస్తున్నట్లు కనిపిస్తుంది.

'ఈ టైంలో పెట్రోల్ ఏంటీ.. అది కూడా బాటిల్ లో' అని అక్కడి వర్కర్ ప్రశ్నించడంతో... శివ ఇలా అన్నాడు.. 'బైక్ లో పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది.. పెట్రోల్ పోయండి' అని. కానీ అక్కడి సిబ్బంది శివ వైఖరిని చూసి పెట్రోల్ పోసేందేందుకు నిరాకరించారు. దాంతో శివ అక్కడి నుంచి వెళ్ళిపోయి.. జేఎస్ పెట్రోల్ బంకుకు బాటిల్ తీసుకొని వెళ్ళాడు.. అక్కడ పెట్రోల్ తీసుకున్నాడు. ఇలా మృగాళ్ల సంచరిస్తున్న వారి దృశాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యి వెలుగులోకి వస్తున్నాయి. చర్లపల్లి జైలులో వారిని రికార్డు చేసిన వీడియో ఒకటి మాకు ట్విట్టర్ లో దొరికింది. Prashanth Singh అనే ట్విట్టర్ యూసర్ వారి వీడియో ని ట్విట్టర్ లో అప్లోడ్ చేశాడు.


https://mobile.twitter.com/prashantsingh_3/status/1200835422969987072

ఈ క్రింద వీడియో లో లాగా మన దేశంలో కూడా రేపిస్టులకు తక్షణ శిక్షను విధించాలని మనం కోరుకుందాం. ఆ శిక్ష ప్రియాంక రెడ్డి హత్య ఘటనలోని నిందితులతోనే ఆరంభం అవుతే బాగుంటుందని ట్విట్టర్ లో ఒక అతను కోరుకుంటున్నాడు.

https://mobile.twitter.com/abhibishnoi45/status/1200497154483208195

మరింత సమాచారం తెలుసుకోండి: