ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై, ఎల్లోమీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడుపై, ఎల్లో మీడియాపై ట్విట్టర్ వేధికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధిక ట్విట్ చేస్తూ ''కిరసనాయిలుకు సెటిల్మెంట్ల ఆదాయం పోయింది. మరోవైపు కులదైవం చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఉనికి కోల్పోతుండటాన్ని చూడలేక దృష్టి మళ్లించే కథనాలు వదులుతున్నాడు. ఎన్నికల ముందు ఇలాంటి అసత్యాలు లెక్కలేనన్ని అచ్చేసినా ప్రజలు ఛీ కొట్టారు. అయినా యజమాని కోసం పిచ్చి రాతలు రాస్తూనే ఉన్నాడు.'' అంటూ విజయసాయి రెడ్డి ట్విట్ చేశారు.  

 

కిరసనాయిలుకు సెటిల్మెంట్ల ఆదాయం పోయింది. మరోవైపు కులదైవం అయిన చంద్రబాబు రాజకీయంగా ఉనికి కోల్పోతుండటాన్ని చూడలేక దృష్టి మళ్లించే కథనాలు రాస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందు ఇలాంటి అసత్యాలు లెక్కలేనన్ని అచ్చేసినా ప్రజలు ఛీ కొట్టారు.. అయినా ఇంకా రాస్తూనే ఉన్నాడు అంటూ సంచలన ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కాగా వైసీపీ, టీడీపీ పార్టీల అభిమానుల మధ్య ఈ ట్విట్ తో ట్విట్టర్ లో చిన్నపాటి యుద్ధమే నడుస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: