చాలా వరకు చిన్నపిల్లల మిస్సింగ్ కేసులు నమోదు అవుతాయి. కానీ తాజాగా మాత్రం 25 ఏళ్ల పెళ్లి అయిన అమ్మాయి ఇంటి నుంచి పిల్లలతో తప్పిపోయి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. ఈ ప్రయాణంలో పోలీసులకు అనేక షాక్ లు ట్విస్ట్ లు ఇవ్వడం జరిగింది. వివాహమైన తప్పిపోయిన కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయి ఇటీవల చిత్తూరులో పోలీసులకు దొరికింది. విషయంలోకి వెళితే ఈ అమ్మాయి భర్త మరియు ఈమె పనుల కోసం వెళ్లగా అక్కడ మేస్త్రి అయిన 35 ఏళ్ల పెళ్లి అయిన వ్యక్తి తో పరిచయం ఏర్పడి వివాహేతరబంధం ఏర్పడటంతో ఆమె భర్త కళ్లుగప్పి సదరు మేస్త్రీ తో కూకట్ పల్లి ప్రాంతం నుండి చిత్తూరు కి వెళ్ళిపోయింది.

 

అయితే ఈ విషయం తెలియక ఆమె భర్త తన భార్య మంచిది అనుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా....గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అమ్మాయి చిత్తూరులో దొరకటంతో వివాహేతరబంధం మొత్తం బయట పడింది. ఏంటో ఒక్కసారిగా సదరు అమ్మాయి భర్త షాక్ తిన్నాడు. ఇదే తరుణంలో ఆమె పిల్లలను కూడా తీసుకెళ్లి పోవడంతో భర్త అనుమానం రాలేదని విచారణలో తేలింది. అయితే పోలీసులు కూడా వివాహేతర సంబంధం పెట్టుకునే స్త్రీలు చాలావరకు ఒంటరిగానే వెళ్లి పోయే సందర్భాలు చాలా కేసుల్లో ఉండటంతో పిల్లలతో సహా ఈ అమ్మాయి వెళ్లిపోవడంతో మొదటిలో పెద్దగా అనుమానించ లేదు.

 

అయితే చివరాకరికి ఆమె పనిచేసే చోట విచారణ గట్టిగా చేపట్టడంతో మొత్తం విషయం బయటపడింది దీంతో పోలీసులకే దిమ్మతిరిగిపోయింది. పిల్లలను అడ్డంపెట్టుకుని అక్రమ సంబంధానికి ఒడిగట్టిన ఈ అమ్మాయికి మరియు సదరు వ్యక్తికి తగిన రీతిలో పోలీస్ శైలిలో కౌన్సిలింగ్ మరియు కోటింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా ఇటీవల వివాహ బంధాలు సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.. . ఎక్కువగా అక్రమ సంబంధాల వల్ల. అందుకే పెద్దలంటారు ఇంటికి దీపం ఇల్లాలు. అటువంటి ఇల్లాలలు ఇంటిని కట్టుకోకుండా భర్తని పోషించు కోకుండా...పిల్లల పెంపకాన్ని చూసుకోకుండా ఐదు పది నిమిషాల సుఖం కోసం పిల్లల జీవితాన్ని భర్తల జీవితాలతో ఆడుకోవడం దారుణం.  

మరింత సమాచారం తెలుసుకోండి: