కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని ఏదైనా వణికిస్తోంది అంటే అది కరోనా వైరస్ అనే చెప్పాలి. అంతటి డెంజర్స్ వైరస్ ప్రస్తుతం భారత్ లో విజృంభిస్తుంది. అయితే అలాంటి ఘోరమైన ఈ కరోనా వైరస్ కారణంగా చైనాలో ఇప్పటికే 140 మంది ప్రాణాలను తీసింది.. తీస్తుంది. ఇంకా ఆరు వేల మంది కరోనా బారిన పడినవారు చికిత్స పొందుతున్నారు.. 

 

అయితే అలాంటి ఈ కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో.. వుహాన్ సహా చైనాలోని అనేక నగరాల్లో ప్రజలు ఎక్కడివారు అక్కడ ఉండి పోయారు.. అంతేకాదు ఈ కరోనా భారిన పడకుండా ఉండేందుకు అక్కడ ఉన్న బౌద్ధ గురువు దలైలామా చైనా బౌద్ధువులకు ఓ మంత్రాన్ని జపించాలని సూచించారు. 

 

 ఆ మంత్రం ఏంటి అంటే? తార మంత్రం. ఆ మంత్రాన్ని మంత్రాన్ని జపించాలని చైనాలో బౌద్ధారామాలు, తన అనుచరులకు దలైలామా సూచించారు. అయితే ఈ మంత్రాన్ని జపించడం వల్ల కరోనా వైరస్ లాంటి అంటు వ్యాధుల వ్యాప్తిని అరికట్టొచ్చని దలైలామా చెప్పారని చైనాలోని ఓ వెబ్సైటు వెల్లడిందింది. 

 

దీంతో ప్రస్తుతం ఆ మంత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అంతేకాదు కరోనా వైరస్ భారత్ లో కూడా వ్యాప్తి చెందింది. దీంతో ఇక్కడ ప్రజలు ఆందోళను గురవుతున్నారు. అంతేకాదు ఈ వైరస్ రాకుండా ఉండాలంటే బయట ఆహారం తినకుండా ఉండటం మంచిది.. ఎక్కువగా నాన్ వెజ్ తినకపోతే ఇంకా మంచిది. అలాగే బయటకు వచ్చిన సమయంలో మాస్కులు ధరించి రావడం మాత్రం మర్చిపోకండి. 

 

అయితే ఈ కరోనా వైరస్ కు లక్షణాలు ఇవే.. దగ్గు, జలుబు, తలా నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఇలా మొదలైనవి అన్ని. కాబట్టి అలాంటి లక్షణాలు ఏమైనా ఉంటె వెంటనే డాక్టర్ను సంప్రదించడం మాత్రం మరవకండి. ఎందుకంటే ఈ కరోనా చాలా డేంజర్.. మీకు ఏ కాదు మీ పక్క వారికీ కూడా ఈ వైరస్ వచ్చేస్తుంది. అందుకే జాగ్రత్తలు తప్పక పాటించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: