కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఇది. ఈ వైరస్ కారణంగా ఎంతోమంది మరణించారు అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. వేలలో మరణిస్తే లక్షల్లో ఈ వైరస్ చెందారు. అలాంటి ఈ వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది. అలాంటి ఈ వైరస్ రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల క్రితం ఈ నెల 22న అంటే ఈరోజు ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరుకు ఇంట్లోనే ఉండాలి అని జనతా కర్ఫ్యూ విధించారు. దీంతో ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ కూడా ఇళ్లల్లోనే లాక్ అయిపోయారు.
ఇంకా ఈ నేపథ్యంలోనే ఆదివారం వరుకు ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదు అయ్యాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఆదివారం వరుకు ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు ఎక్కడ నమోదు అయ్యాయి అన్నది ఇక్కడ చదివి తెలుసుకోండి..
ఛాతిస్గడ్ 1
ఢిల్లీ 26
గుజరాత్ 14
హర్యానా 3
కర్ణాటక 20
కేరళ 45
మధ్య ప్రదేశ్ 4
మహారాష్ట్ర 60
ఒడిశా 2
పుదుచేరి 1
పంజాబ్ 13
రాజస్థాన్ 22
తమిళనాడు 4
తెలంగాణ 10
చండీగఢ్ 5
kashmir - SRINAGAR/JAMMU' target='_blank' title='జమ్మూ అండ్ కాశ్మీర్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జమ్మూ అండ్ కాశ్మీర్ 4
లడఖ్ 13
ఉత్తర్ ప్రదేశ్ 24
ఉత్తర్ ఖండ్ 3
వెస్ట్ బెంగాల్ 4
బీహార్ 2
ఇన్ని రాష్ట్రాలలో ఇంతమందికి కరోనా వైరస్ వ్యాపించింది.