తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిరంజీవి
జగన్ బేటీపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడు ముఖ్యమంత్రి
జగన్ ని, జగన్ ప్రభుత్వాన్ని దూషించే చంద్రబాబు ఇప్పుడు చిరంజీవి
జగన్ భేటీపై కూడా వివాదాస్ప వ్యాఖ్యలు చేశారని రాజకీయనేతలు గుసగుసలాడుతున్నారు.
ఎప్పుడు ఏదొక విదంగా
జగన్ ని తప్పు పడుతున్న చంద్రబాబు ఈసారి కూడా అదే చేశారని అంటున్నారు రాజకీయ నేతలు. జగన్ ప్రజలకు మంచి చెయ్యాలని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే వాటిపై కూడా విమర్శలు చేస్తున్నాడు చంద్రబాబు. ఇంకా విషయానికి వస్తే నేడు సీఎం జగన్ ని
చిరంజీవి కలిశాడు.
సతీసమేతంగా మెగాస్టార్
చిరంజీవి అతని సతీమణి సురేఖ నేటి మధ్యాహ్నం, తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి చేరుకొని ఆయనను ప్రత్యేకంగా
సైరా సినిమా వీక్షించ వలసినదిగా కోరినట్లు, అందుకు సీఎం గారు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇలా ఆహ్వానించడంపై చంద్రబాబు బాగా ఫీల్ అయ్యారంట.
సీనియర్ రాజకీయ నాయకుడిని, 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న నన్ను పిలవకుండా
జగన్ పిలుస్తారా ? అని. జగన్ సీఎం అవ్వడం ఏంటో ? సినీ నటులు వారితో నేటి కావడం ఏంటో అని తెగ బాధ పడుతున్నాడు అంట చంద్రబాబు నాయుడు. మరి ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.