తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఓటుకు నోటు కేసు కుదిపిన కుదుపు అంతా ఇంతా కానే కాదు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒక నాయకుడితో డబ్బు బేరం కుడుర్చుకుంటూ రేవంత్ రెడ్డి కెమెరా కి దొరకడం పెద్ద విశేషం. ఆ తరవాత అదే వ్యక్తి తో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫోనులో మాట్లాడడం అది అడ్డంగా రికార్ద్ అవ్వడం ఆయన