అమ్మకేమైంది... తమిళనాడంతా టెన్షన్... టెన్షన్... అంతా గోప్యతే ఎక్కడికి వెళ్లినా సరైన సమాధానం దొరకడం లేదు. అభిమానుల గుండెల్లో తీవ్రమైన ఆవేదన. గత సెప్టెంబర్ 22న డీహైడ్రేషన్, తీవ్ర జ్వరం, మొదలైన రుగ్మతల కారణం గా స్థానిక గ్రీమ్స్ రోడ్డులో ఉన్న ఆపోలో ఆసుపత్రి లో జయలలిత చేరారు. అప్పటి నుంచి లండన్కు చెందిన అవయ వ ఇన్ఫెక్షన్ చికిత్సా నిపుణుడు డాక్టర్ పీలే, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు, సింగపూర్ ఫిజియో థెరపీ వైద్యులు ఇచ్చిన చికిత్స కారణంగా ఆమె కోలుకోవడంతో