త్వరలోనే ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల ముద్రణ మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్కు తెలిపింది. వీటి ముద్రణ కోసం ఇప్పటికే కావాల్సిన వస్తువుల సేకరణ కూడా ప్రారంభించినట్లు ఆర్థిక శాఖ సహాయమంత్రి అర్జున్రామ్ మేఘవాల్ వెల్లడించారు. ప్లాస్టిక్ లేదా పాలిమర్తో కరెన్సీ నోట్లు ముద్రించాలని నిర్ణయించాం. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది అని ఆయన చెప్పారు. కాగితపు కరెన్సీ బదులు ప్లాస్టిక్ కరెన్సీ ముద్రించాలని ఆర్బీఐ ప్రతిపాదించిందా అన్న ప్రశ్నకు బదులుగా మంత్రి