చాలా రోజుల తరువాత రాజకీయాల్లో మరోసారి నయీం ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది అగష్టు 8 వ తేదీన షాద్ నగర్ నగర శీవారులో పోలీసులు చేతిలో మోస్ట్ వాడెంట్ గ్యాంగ్ స్టర్ భువనగిరి నయీంముద్దీన్ అలియాస్ నయీం హతమైన సంగతి అందరికి తెలిసిందే. అయితే దీనిపై అధికార ప్రభుత్వం ఏలాంటి ప్రక టన చేయలేదు. తాజా శీతాకాలపు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ నయీం ఆగడాలపై ప్రతిపక్షాలు సం దించిన ప్రశ్నలకు సమాదానం ఇచ్చారు.