తిరుమల దర్శనం* ఈరోజు తేదీ *12.05.2018* *శనివారం* ఉదయం *6* గంటల సమయానికి,:సర్వదర్శనం కోసం కంపార్టమెంట్లలో *19* భక్తులునిరీక్షిస్తున్నారు.కంపార్టమెంట్లలోని భక్తులుసుమారు *14* గంటల సమయం సర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు.
Image result for ttd devasthanam

ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*11* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును.:నిన్న మే *11* న*75,569* మంది భక్తులకుస్వామి వారి దర్శనభాగ్యం లభించినది.‌ ‌నిన్న *40,214* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹: 2.50* కోట్లు.ఓం..నమో..శ్రీవేంకటేశాయా!!!
Image result for ttd devasthanam


మరింత సమాచారం తెలుసుకోండి: