ఓం నమో వేంకటేశాయా* ఈరోజు తేదీ *24.05.2018* *గురువారం* ఉదయం *6* గంటల సమయానికి,🕉 సర్వదర్శనం కోసం *అన్ని నిండిపోయాయి*కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. కంపార్టమెంట్లలోని భక్తులకు సుమారుగా *24* గంటల సమయంలోపు స్వామివారినిదర్శనం పూర్తయి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు. కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *స్లాట్స్* కేటాయిస్తారు.
Image result for ttd devasthanam
స్లాట్స్ మేరకు *ఉ.9 గం.* తరువాత నేరుగా దర్శనానికిఅనుమతిస్తారు. కాలి నడకద్వారా వచ్చు *స్లోట్స్ కలిగి ఉన్న* భక్తులకు సుమారుగా *4* గం!! సమయం పట్టవచ్చు. స్లోట్స్ ద్వారా సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు సుమారుగా *శనివారం* రోజులోపు శ్రీవారిని దర్శించుకోవచ్చు. ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులకు *4* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చు. నిన్న మే *23* న *75,823*మంది భక్తులకు స్వామి వారిదర్శనభాగ్యం లభించినది.‌ ‌నిన్న *47,497* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు...
Image result for ttd devasthanam


మరింత సమాచారం తెలుసుకోండి: