వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తన తండ్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరవాత జగన్ మోహన్ రెడ్డి జనాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ని గమనించి మొదలు పెట్టిన పార్టీ ఇది. తొమ్మిది సంవత్సరాల పాటు జనం లో ఉండడం అంటే మామూలు విషయం కాదు . ఒక పర్ఫెక్ట్ లీడర్ గా , అపోజిషన్ అంటే ఎలా ఉండాలి అనేది క్లియర్ కట్ గా చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు జగన్ మోహన్ రెడ్డి.
Image result for jagan
రీసెంట్ గా జరిగిన శంకరావ సభ లో జగన్ ఎలుగెత్తి తన అభ్యుదయ భావాల గురించి మాట్లాడారు. " చంద్రబాబు గారి పాలన నిరుద్యోగులని సర్వ నాశనం చేసింది . చంద్రబాబు లాగా పార్టీ ని నేను ఎప్ప్పుడూ నడపలేదు వైకాపా ని. రాష్ట్రము లో విచ్చలవిడిగా అవినీతి అన్యాయం జరుగుతున్నాయి. రాజధాని లో టెంపరరీ  బిల్డింగ్ లు తప్ప జనం కోసం ఒక్క కట్టడం కట్టలేదు ఈ రోజు వరకూ. సంక్షేమ పథకాలు రావాలి అంటే రాజన్న రాజ్యం రావాలి. స్వచ్చమైన పాలన చెయ్యడమే నా లక్ష్యం.
Image result for jagan
ప్రపంచం లోనే నెంబర్ 1 అవినీతి పరుడుగా చంద్రబాబు పేరు పొందారు. ప్రజల ఓట్లని దారుణంగా చీల్చిన నెంబర్ 1 క్రిమినల్ గా చంద్రబాబు కి జనం పేరు పెట్టారు. చివరికి దేవుడి భూములని కూడా తీసుకెళ్ళి టీడీపీ జనలాకి ఇచ్చేసాడు. మోసాలు చెయ్యడం లో పీ హెచ్ డీ చేసాడు. ఆయనకి సపోర్ట్ గా ఈ పచ్చ మీడియా ఒకటి ఉంది. దారుణమైన వ్యక్తిని వాళ్ళు భుజాన వేసుకుని మోస్తున్నారు.
Image result for jagan
వీళ్ళంతా ఒక్కటిగా కుమ్మక్కయి జనం మీద పడి దోచుకుంటున్నారు. తెలంగాణా ఎన్నికల్లో లగడపాటి ఏం చేసాడో గుర్తుందా .. ఎన్నికలకి కేవలం ముప్పై ఆరు గంటల ముందు టీవీల ముందుకు వచ్చిన లగడపాటి ఆయన సర్వే అంటూ కామెడీ అయ్యాడు . తెలంగాణా రాష్ట్రము లో తెలుగుదేశం ప్రభంజనం అంటూ అబద్ధాలు చెప్పారు. కాంగ్రెస్ - టీడీపీ అధికారం వస్తోంది అంటూ నానా కహానీలు చెప్పారు. లగడపాటి సర్వే చేయ్యాడం దాన్ని ఇదే ఎల్లో మీడియా నెత్తిన వేసుకోవడం ఏ టీవీ పేపర్ చూసినా లగడపాటి సర్వే డబ్బా కొట్టారు.దేవుడు మొట్టికాయ వేసాడు .. లగడపాటి సర్వే ఎంత దొంగది అనేది తేల్చిపారేసారు జనాలు. దేవుడు ముందుగానే సినిమా చూపించాడు. ఇప్పుడు కూడా మెయిన్ సినిమా రాబోతోంది కాస్కో చంద్రబాబు " అంటూ జగన్ ద్వజమెత్తారు. 


నీకు సినిమా చూపించబోతున్నా బాబూ .. కాస్కో - శంఖారావ సభ లో జగన్ వార్నింగ్ 


వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తన తండ్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరవాత జగన్ మోహన్ రెడ్డి జనాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ని గమనించి మొదలు పెట్టిన పార్టీ ఇది. తొమ్మిది సంవత్సరాల పాటు జనం లో ఉండడం అంటే మామూలు విషయం కాదు . ఒక పర్ఫెక్ట్ లీడర్ గా , అపోజిషన్ అంటే ఎలా ఉండాలి అనేది క్లియర్ కట్ గా చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు జగన్ మోహన్ రెడ్డి. రీసెంట్ గా జరిగిన శంకరావ సభ లో జగన్ ఎలుగెత్తి తన అభ్యుదయ భావాల గురించి మాట్లాడారు. " చంద్రబాబు గారి పాలన నిరుద్యోగులని సర్వ నాశనం చేసింది . చంద్రబాబు లాగా పార్టీ ని నేను ఎప్ప్పుడూ నడపలేదు వైకాపా ని. రాష్ట్రము లో విచ్చలవిడిగా అవినీతి అన్యాయం జరుగుతున్నాయి. రాజధాని లో టెంపరరీ  బిల్డింగ్ లు తప్ప జనం కోసం ఒక్క కట్టడం కట్టలేదు ఈ రోజు వరకూ. సంక్షేమ పథకాలు రావాలి అంటే రాజన్న రాజ్యం రావాలి. స్వచ్చమైన పాలన చెయ్యడమే నా లక్ష్యం . ప్రపంచం లోనే నెంబర్ 1 అవినీతి పరుడుగా చంద్రబాబు పేరు పొందారు. ప్రజల ఓట్లని దారుణంగా చీల్చిన నెంబర్ 1 క్రిమినల్ గా చంద్రబాబు కి జనం పేరు పెట్టారు. చివరికి దేవుడి భూములని కూడా తీసుకెళ్ళి టీడీపీ జనలాకి ఇచ్చేసాడు. మోసాలు చెయ్యడం లో పీ హెచ్ డీ చేసాడు. ఆయనకి సపోర్ట్ గా ఈ పచ్చ మీడియా ఒకటి ఉంది. దారుణమైన వ్యక్తిని వాళ్ళు భుజాన వేసుకుని మోస్తున్నారు. వీళ్ళంతా ఒక్కటిగా కుమ్మక్కయి జనం మీద పడి దోచుకుంటున్నారు. తెలంగాణా ఎన్నికల్లో లగడపాటి ఏం చేసాడో గుర్తుందా .. ఎన్నికలకి కేవలం ముప్పై ఆరు గంటల ముందు టీవీల ముందుకు వచ్చిన లగడపాటి ఆయన సర్వే అంటూ కామెడీ అయ్యాడు . తెలంగాణా రాష్ట్రము లో తెలుగుదేశం ప్రభంజనం అంటూ అబద్ధాలు చెప్పారు. కాంగ్రెస్ - టీడీపీ అధికారం వస్తోంది అంటూ నానా కహానీలు చెప్పారు. లగడపాటి సర్వే చేయ్యాడం దాన్ని ఇదే ఎల్లో మీడియా నెత్తిన వేసుకోవడం ఏ టీవీ పేపర్ చూసినా లగడపాటి సర్వే డబ్బా కొట్టారు.దేవుడు మొట్టికాయ వేసాడు .. లగడపాటి సర్వే ఎంత దొంగది అనేది తేల్చిపారేసారు జనాలు. దేవుడు ముందుగానే సినిమా చూపించాడు. ఇప్పుడు కూడా మెయిన్ సినిమా రాబోతోంది కాస్కో చంద్రబాబు " అంటూ జగన్ ద్వజమెత్తారు. 
నీకు సినిమా చూపించబోతున్నా బాబూ .. కాస్కో - శంఖారావ సభ లో జగన్ వార్నింగ్ 


వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తన తండ్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరవాత జగన్ మోహన్ రెడ్డి జనాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ని గమనించి మొదలు పెట్టిన పార్టీ ఇది. తొమ్మిది సంవత్సరాల పాటు జనం లో ఉండడం అంటే మామూలు విషయం కాదు . ఒక పర్ఫెక్ట్ లీడర్ గా , అపోజిషన్ అంటే ఎలా ఉండాలి అనేది క్లియర్ కట్ గా చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు జగన్ మోహన్ రెడ్డి. రీసెంట్ గా జరిగిన శంకరావ సభ లో జగన్ ఎలుగెత్తి తన అభ్యుదయ భావాల గురించి మాట్లాడారు. " చంద్రబాబు గారి పాలన నిరుద్యోగులని సర్వ నాశనం చేసింది . చంద్రబాబు లాగా పార్టీ ని నేను ఎప్ప్పుడూ నడపలేదు వైకాపా ని. రాష్ట్రము లో విచ్చలవిడిగా అవినీతి అన్యాయం జరుగుతున్నాయి. రాజధాని లో టెంపరరీ  బిల్డింగ్ లు తప్ప జనం కోసం ఒక్క కట్టడం కట్టలేదు ఈ రోజు వరకూ. సంక్షేమ పథకాలు రావాలి అంటే రాజన్న రాజ్యం రావాలి. స్వచ్చమైన పాలన చెయ్యడమే నా లక్ష్యం . ప్రపంచం లోనే నెంబర్ 1 అవినీతి పరుడుగా చంద్రబాబు పేరు పొందారు. ప్రజల ఓట్లని దారుణంగా చీల్చిన నెంబర్ 1 క్రిమినల్ గా చంద్రబాబు కి జనం పేరు పెట్టారు. చివరికి దేవుడి భూములని కూడా తీసుకెళ్ళి టీడీపీ జనలాకి ఇచ్చేసాడు. మోసాలు చెయ్యడం లో పీ హెచ్ డీ చేసాడు. ఆయనకి సపోర్ట్ గా ఈ పచ్చ మీడియా ఒకటి ఉంది. దారుణమైన వ్యక్తిని వాళ్ళు భుజాన వేసుకుని మోస్తున్నారు. వీళ్ళంతా ఒక్కటిగా కుమ్మక్కయి జనం మీద పడి దోచుకుంటున్నారు. తెలంగాణా ఎన్నికల్లో లగడపాటి ఏం చేసాడో గుర్తుందా .. ఎన్నికలకి కేవలం ముప్పై ఆరు గంటల ముందు టీవీల ముందుకు వచ్చిన లగడపాటి ఆయన సర్వే అంటూ కామెడీ అయ్యాడు . తెలంగాణా రాష్ట్రము లో తెలుగుదేశం ప్రభంజనం అంటూ అబద్ధాలు చెప్పారు. కాంగ్రెస్ - టీడీపీ అధికారం వస్తోంది అంటూ నానా కహానీలు చెప్పారు. లగడపాటి సర్వే చేయ్యాడం దాన్ని ఇదే ఎల్లో మీడియా నెత్తిన వేసుకోవడం ఏ టీవీ పేపర్ చూసినా లగడపాటి సర్వే డబ్బా కొట్టారు.దేవుడు మొట్టికాయ వేసాడు .. లగడపాటి సర్వే ఎంత దొంగది అనేది తేల్చిపారేసారు జనాలు. దేవుడు ముందుగానే సినిమా చూపించాడు. ఇప్పుడు కూడా మెయిన్ సినిమా రాబోతోంది కాస్కో చంద్రబాబు " అంటూ జగన్ ద్వజమెత్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: