వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూతురు సునీత ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పై మరియు చంద్రబాబునాయుడుపై మీడియా సమావేశాలు నిర్వహించి ఈ కేసులో రాష్ట్ర దర్యాప్తు విచారణ సంస్థ తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించిన విషయం మనకందరికీ తెలిసినదే. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీల నాయకులు ఈ కేసులో అడ్డంపెట్టుకుని వైసీపీ అధినేత జగన్ పై దారుణంగా కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత తన తండ్రిని హత్య ను రాజకీయం చేస్తూ చంద్రబాబు చేస్తున్న ఆగడాలను ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఖండించారు.

Image result for ys vivekananda reddy

ఇప్పటికే ఈ కేసు విషయమై సిఐ ధోరణి చాలా అనుమానంగా ఉందని ఉద్దేశపూర్వకంగా తన తండ్రిని హతమార్చిన వారిని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు వ్యవహరిస్తున్నట్లు తన అభిప్రాయాన్ని తెలిపారు సునీత. ఇంతగా వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుయుక్తులపై ఒక పక్క కూతురు సునీత మరియు వైసీపీ అధినేత జగన్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై న్యాయపోరాటానికి సిద్ధమైన తరుణంలో..తాజాగా వైయస్ వివేకానంద రెడ్డి భార్య భార్య వైఎస్ సౌభాగ్యమ్మ కూడా రంగం లోకి దిగింది. సిట్ పై, ఏపి ప్రభుత్వంప నమ్మకం లేదని..ఆమె కూడా కేసు పెట్టారు. 

Image result for ys vivekananda reddy

ప్రస్తుతం తన భర్త హత్య పై విచారణ జరుపుతున్న రాష్ట్ర దర్యాప్తు సంస్థ సిట్ పై, చంద్రబాబు ప్రభుత్వం పై నమ్మకం లేదని..ఆమె కూడా కేసు పెట్టారు. మొత్తం మీద ఎన్నో మలుపులు తిరుగుతున్న వివేకానంద రెడ్డి హత్య కేసు విషయమై తాజాగా వివేకానంద రెడ్డి ఆర్య కూడా రంగంలోకి దిగడంతో ఈ కేసు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: