మంగళగిరి నియోజకవర్గం రాష్ట్ర పోలింగ్ మొత్తం ఒకవైపు, మంగళగిరి నియోజకవర్గం మొక్కటే ఒకవైపు అన్నట్లుంది మంగళగిరి నియోజకవర్గంపై ఆంధ్ర, తెలంగాణ, ప్రపంచ వ్యాప్త తెలుగు ప్రజల ఆసక్తి.


తెదేపా యువరాజు, తెదుపా నెగ్గితే ముఖ్యమంత్రి అని పిలవబడుతున్న నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ నాయుడు గారు మొట్టమొదటి సారిగా ప్రజా తీర్పు కోరుకంటున్న నియోజక వర్గమిది.


సామాన్యుడయిన ఆళ్ళ రామకృష్ణ తో తలపడుతున్నారు నారా లోకేష్ నాయుడు గారు, ఈ నియోజకవర్గంలో పోలింగ్ సరళికి సంబంధించిన తన ఘోసను వెళ్లబోసుకుంటున్నా ఆళ్ల.


ఈవీఎంలు బాగానే ఉన్నా, సాంకేతిక లోపమంటూ అధికారులు పోలింగ్ మొదలు పెట్టలేదని, ఏమిన అడిగితే కనీసం జవాబు కూడా ఇ్వవడం లేదని వాపోతున్నారు ఆళ్ళ.  ఇదే నిజమయితే ఇంతకంటే ఘోరం ఉండదంటున్నారు ఆంధ్రప్రజ.


మరింత సమాచారం తెలుసుకోండి: