వైసీపీ ప్రభంజం స్రుష్టిస్తోంది. ఉత్తరాంద్ర్హ జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో వైసెపీ గాలి బలంగా వీస్తోంది. శ్రీకాకుళం జిల్లాల్లో ఆరు అసెంబ్లీ సీట్లలో, విజయనగరం జిల్లాలో అయిదు చోట్ల వైసీపీ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు


మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో, చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ తొలి రౌండ్స్ పూర్తి అయ్యేసరికి గెలుపు బాటలో పయనిస్తున్నారు. అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం, రాజాం, టెక్కలి అసెంబ్లీ సీట్లలో వైసీపీ దూకుడుగా ముందుకు సాగుతోంది.


ఇక విశాఖలో గాజువాకలో పవన్ మీద వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి ఆధిక్యతలో ఉన్నాఉర్. అదే విధంగా రూరల్ జిల్లాలో చోడవరం, పాయకరావుపేటలలో వైసెపీ లీడ్లో ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: