లర్ధరాత్రి ఐఏఎస్‌ల బదిలీలు !!
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. వివిధ హోదాల్లో పనిచేస్తున్న 47 మందిని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్దరాత్రి బదిలీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కార్యిక శాఖ కార్యదర్శిగా డి. వర స్రసాద్‌ , వ్యవసాయానికి మధుసూదన్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా రాజశేఖర్‌ బదిలీ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: