ఏపీ అసెంబ్లీ లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేసిన విదేశీ పర్యటనల ఖర్చు మొత్తం ప్రజలపై భారంగా పడింది అని  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేటి అసెంబ్లీ సమావేశాల్లో విమర్శించారు.


అంతేకాకాకుండా గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా చెప్పుకొనే కియా ప్లాంట్. చంద్రబాబు మూలంగా రాలేదు అని నాడు వైఎస్ విజ్ఞప్తి తోనే ఏపీలో క్రియా ప్లాంట్ నెలకొల్పబడిందని ఆయన చెప్పారు.

సీఎం జగన్ కు కియా సీఈవో ఒక లేఖ రాశారని చెప్పుకొచ్చారు. రాష్ట్రం లో ఒక ప్లాంటు పెట్టాలన్ని రెండువేల ఏడు లోనే వైఎస్ గారు బ్రతికున్నప్పుడు తమను కోరినట్టు దేశం లో ప్లాంట్ పెడితే అది ఏపీలోనే పెడతానన్నారని ఆనాడే చెప్పినట్లు కియా సీఈవో లేఖ రాశారా అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: