కర్ణటక అస్సెంబ్లీ లొ మొత్తం 224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీరిలొ 16 మంది రాజీనామా చెశారు, రజీనామాల పై నిర్నయాధికారం న్యయస్తానం స్పీకర్ కె వదిలేసింది కబట్టి ఒకవేల ఆయన వీటిని ఆమోదిస్తె సంఖ్య 208 కి తగ్గుతుంది సంకీర్ణ ప్రభుత్వం సంఖ్య స్పీకర్ తొ కలిపి 101 కి పడిపొతుంది.
సంఖ్యా బలం తగ్గినందున మ్యాజిక్ ఫిగర్ 105 అవుతుంది అంటె విశ్వాస పరీక్ష గట్టెక్కడానికి కుమార స్వామికి ఇంకొ 4 ఎమ్మెల్యేలు కావాలి, రాజీనామాలు ఆమోదించకుండ స్పీకర్ అనర్హత వెటు వేసిన సంఖ్యా బలం లెదు కబట్టి విశ్వాస పరిక్షలొ కుమార స్వామి గట్టెక్కె ప్రశక్తి లెదు, ఎటు చుసినా కాని ప్రభుత్వం కులడం తప్పనిసరి, ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో కలిపి బీజేపి సంఖ్యాబలం 107 కి చేరింది. కావున బీజేపి అధికారం లొ కి వచ్చే అవకాశం ఉన్నది.