తుగ్లక్ పాలనకిది మచ్చుతునక. ఇసుక దొరక్క నిర్మాణ పనులు ఆగిపోయి 16 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రెండునెలల నుంచి అప్పులు చేసుకు బతుకుతున్నారు. కుటుంబాన్ని నెట్టుకురావడానికి ఒక్కో కార్మికుడు రోజుకి రూ.500లు.. అంటే అరవై రోజుల్లో రూ.30 వేల అప్పు చేసాడు. pic.twitter.com/nsejATNZEs
— Lokesh Nara (@naralokesh) July 30, 2019
మొత్తం 16 లక్షల మంది కార్మికులు రూ.4,800 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే వైసీపీ నాయకులు మాత్రం రూ.1,500లకు దొరికే ట్రాక్టర్ ఇసుకని జగనన్న ఇసుక పేరుతో రూ.8 వేల నుండి 10,000 లకు అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్నారు. తమవాళ్ళ మేతను చూసి వైసీపీ అధినేత ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు
— Lokesh Nara (@naralokesh) July 30, 2019