వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. ప్రతిరోజు ఏదొక విషయంపై ట్విట్టర్ లో విమర్శించే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన దుర్జన్యంపై వ్యంగ్యాస్త్రాలు కురిపించారు.                                                                                                    


విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో చంద్రబాబు నాయుడు చేసిన బురద రాజకీయంపై ట్విట్ చేసారు. ఆ ట్విట్ లో ఓ పేపర్ లో వార్తని జత చేసి విజయసాయి రెడ్డి ఇలా స్పందించారు. 'బురద రాజకీయం చేస్తూ బ్యాధితులపై చిందులేస్తున్న చంద్రబాబు' అంటూ ట్విట్ చేసారు. ఈ ట్విట్ పై కొందరు ఫైర్ అవుతే కొందరు చంద్రబాబుని, తెలుగు దేశం పార్టీని తిడుతున్నారు.          


ఈ ట్విట్ కు నెటిజన్లు స్పందిస్తూ 'సార్ బాబు గారు ఆక్రోశంతో రగిలిపోతున్నారు. నన్నే ప్రశ్నిస్తారా ?  నాకే రాజకీయాలు నేర్పిస్తారా అంటూ.! 40సం. ఇండస్ట్రీ వ్యక్తిని వరద బాధితులు ఆడుకున్నారు.! ఈ ఐదేళ్లు బాబుగారికి భంగ పాట్లు తప్పవు. రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెగెటివ్ రీజల్ట్ వస్తె ఎంతమంది జంప్ అవుతారో పాపం.!!' అంటూ ట్విట్ చేశారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: