తెలంగాణ బిల్లు సాధ్యమైనంత త్వరలోనే పార్లమెంటుకు వెళుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు.తెలంగాణ పై ఏర్పడిన కేంద్ర మంత్రుల బృందం చాలావరకు ప్రక్రియను పూర్తి చేసిందని ఆయన చెప్పారు.కేంద్ర మంత్రివర్గం బిల్లును ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి పంపుతుందని షిండే తెలిపారు.కాగా తెలంగాణ బిల్లును శీతాకాల సమావేశాలలో పెడితే బిజెపి మంద్దతు ఇస్తుందని బిజెపి నేత నాగం జనార్ధనరెడ్డి చెప్పారు. ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నామని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: