*తిరుమల సమాచారం * ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రొజు బుదవారం  10.01.2018  ఉ!! 5 గంటల సమయానికి,
• నిన్న 61,679 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.
• వైకుంఠం 'Q' కాంప్లెక్స్ లో  02 కంపార్ట్ మెంట్స్ లల్లో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు.
• సర్వదర్శనానికి 03 గంటల సమయం పట్టవచ్చు.


• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:3.23 కోట్లు.
• నిన్న 18,990 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
• ఈ రొజు ఉ: 9 - మ: 1.30 వరకు చంటిపిల్లల (5ఏళ్ళు) తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం.


మరింత సమాచారం తెలుసుకోండి: