తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రొజు శనివారం  20.01.2018  ఉ!! 5 గంటల సమయానికి,
• నిన్న 71,035 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.
•  స్వామి దర్శనం కోసం వైకుంఠం 'Q' కాంప్లెక్స్ లో 25 కంపార్ట్ మెంట్స్ లో  భక్తులు స్వావారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
• సర్వదర్శనానికి 08 గంటల సమయం పట్టవచ్చు.

Image result for ttd devasthanam

• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:3.04 కోట్లు.
• నిన్న 34,017 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
• జనవరి 24న సూర్యజయంతి సందర్భంగా శ్రీమలయప్ప స్వామివారు ఉ: 5.30 - రా:9 వరకు సప్తవాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు.
మ: 2 - 3 వరకు చక్రస్నానం నిర్వహిస్తారు.
• జనవరి 29న వృద్ధులు,దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక దర్శనం.
• జనవరి 30 న చంటిపిల్లల (5ఏళ్ళు) తల్లిదండ్రులకు ఉచిత ప్రత్యేక దర్శనం.శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం.
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము



మరింత సమాచారం తెలుసుకోండి: