తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది. సోమవారం ఉదయం 5 గంటల సమయానికి స్వామి దర్శనానికి అన్ని కంపార్టుమెంట్స్ లు నిండి..క్యూలైన్ బయట భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ కొనసాగుతోంది .
Image result for tirumala tirupati devasthanams
ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని 88,353 మంది దర్శించుకున్నారు. వారిలో 24,532 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండి ఆదాయం: ₹3.23 కోట్లు. రద్దీ పెరిగింది. ఆదివారం రాత్రి వరకు కొనసాగుతుంది.
Image result for tirumala tirupati devasthanams


మరింత సమాచారం తెలుసుకోండి: