ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని 88,353 మంది దర్శించుకున్నారు. వారిలో 24,532 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండి ఆదాయం: ₹3.23 కోట్లు. రద్దీ పెరిగింది. ఆదివారం రాత్రి వరకు కొనసాగుతుంది.
ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని 88,353 మంది దర్శించుకున్నారు. వారిలో 24,532 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండి ఆదాయం: ₹3.23 కోట్లు. రద్దీ పెరిగింది. ఆదివారం రాత్రి వరకు కొనసాగుతుంది.