తిరుమల శ్రీవారి సమాచారం ఓం...నమో...వేంకటేశాయా... శ్రీవారి దర్శనం* ఈరోజు తేదీ *28.06.2018* *గురువారం* ఉదయం *6* గంటల సమయానికి,సర్వదర్శనం కోసం *11*కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.కంపార్టమెంట్లలోని భక్తులుసుమారుగా *15* గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు.ఈ రోజు నుంచి సర్వదర్శనం మొత్తం (అన్ని కౌంటర్లు కలిసి) సర్వదర్శనం వచ్చు భక్తులకు కేవలం *17,000* మందికి సర్వదర్శనం స్లోట్స్ కేటాయిస్తారు.తిరుమల లో సర్వదర్శననికి నిన్న *రాత్రి 10* గం!! నుంచి *5వేల* టోకెన్లు కేటాయిస్తారు. తిరుపతి లో సర్వదర్శననికి నిన్న *రాత్రి 12 గం!!* నుంచి *12 వేల* టోకెన్లు కేటాయిస్తారు.
Image result for ttd darshanam

స్లోట్స్ మేరకు సర్వదర్శనం భక్తులు *6* గం!! శ్రీవారి ఆలయం వెలుపల కు రావచ్చు.కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు.:స్లాట్స్ మేరకు *ఉ. 11 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు.ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*9* తర్వాత గంటలకు దర్శనం సమయం *2-3* పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును. నిన్న జాన్ *27* తేదీన*76,915* మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యంలభించినది.నిన్న *30,019* మంది భక్తులుస్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కులు చెల్లించుకున్నారు.గురువారం ప్రత్యేక సేవ:*తిరుప్పావడ* *గమనిక: - భక్తులు ఆధారకార్డు లేక ఓటర్ కార్డు తప్పనిసరి గుర్తింపు కార్డు తీసుకొనిరవలెను.ఓం...నమో...వేంకటేశాయా...
Image result for ttd darshanam


మరింత సమాచారం తెలుసుకోండి: