తిరుమల శ్రీవారి సమాచారం ఓం...నమో...వేంకటేశాయా... శ్రీవారి దర్శనం* ఈరోజు తేదీ *29.06.2018* *శుక్రవారం* ఉదయం *6* గంటల సమయానికి, సర్వదర్శనం కోసం *22*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు. కంపార్టమెంట్లలోని భక్తులుసుమారుగా *24* గంటల లోపుసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు. కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు.
Image result for ttd devasthanam

స్లాట్స్ మేరకు *ఉ. 9 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు.ఈ రోజు నుంచి సర్వదర్శనం మొత్తం (అన్ని కౌంటర్లు కలిసి) సర్వదర్శనం వచ్చు భక్తులకు కేవలం *20,000* మందికి సర్వదర్శనం స్లోట్స్ కేటాయిస్తారు. తిరుమల లో సర్వదర్శననికి నిన్న *రాత్రి 10* గం!! నుంచి *6వేల* టోకెన్లు కేటాయిస్తారు. తిరుపతి లో సర్వదర్శననికి నిన్న *రాత్రి 12 గం!!* నుంచి *14 వేల* టోకెన్లు కేటాయిస్తారు. స్లోట్స్ మేరకు సర్వదర్శనం భక్తులు *6* గం!! శ్రీవారి ఆలయం వెలుపల కు రావచ్చు. ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*12* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును.  నిన్న జూన్ *28* న*69,673* మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యంలభించినది.:నిన్న *30,402* మంది భక్తులుస్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కులు ల్లించుకున్నారు.:నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹: 3.39* కోట్లు.:శుక్రవారం ప్రత్యేక సేవ:*అభిషేకం*_*ఓం...నమో...వేంకటేశాయా...
Image result for ttd devasthanam


మరింత సమాచారం తెలుసుకోండి: