2019 లో వింబుల్డన్ లెజెండరీ ప్లేయర్ల పోరులో సెర్బియా నోవాక్ జొకోవిచ్ విజేతగా నిలిచాడు . నేదు తను తన పిల్లలతో ఆడుకుంటున్న రెండు ఫొటోలు అంతర్జాలంలో కనిపించాయి. అందులొ రాజస్థాన్లోని నాథ్ద్వార కళాకారులచే చేతితో గీసిన విష్ణు మూర్తి కేశవుని రూపంలో గోవుల మధ్యలోఉన్న పెయింటింగ్ కనిపించింది.
విజేతగా నిలిచినప్పుడు " యోగా, ధ్యానం మరియు శాకాహారి కావడమే తన విజయానికి సహాయపడిందని" ఆయన చెప్పారు. ఇప్పుడు ఈ కృష్ణ పెయింటింగ్ చుస్తుంటె అది నిజమే అనిపిస్తొంది. నోవాక్ జొకోవిచ్ ఇప్పటికే ఐదు సార్లు టైటిల్ గెలుచుకున్నారు. విదేశీయులు కూడా మన దేవుడిని పూజించడం చుస్తుంటే చాలా గర్వంగా ఉంది.
జూమ్ చేసి చిత్రాన్ని పరిశీలించండి