మనందరి మొబైల్స్ లో ట్రూ కాలర్ యాప్ అనేది లేకుండా ఎవ్వరికీ ఉండదు. ట్రూ కాలర్ యాప్ లో ఇప్పుడు మరిన్ని సౌకర్యాలు రాబోతున్నాయి. భారత్ లో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ ల దృశ్యా బ్యాంకింగ్ సేవలు మొదలు అవుతూ ఉండడం తో ట్రూ కాలర్ లో కూడా అలంటి ఫీచర్ వస్తోంది. అంతేకాదు, వీడియో కాల్స్‌, మొబైల్ రీఛార్జ్ వంటి సేవ‌ల‌ను కూడా తీసుకురానున్న‌ట్లు తెలిపారు. ఇందు కోసం తాము ఇప్ప‌టికే ఐసీఐసీఐ బ్యాంకుతో ఒప్పందం చేసుక‌ున్నామ‌ని చెప్పారు. ఈ సౌక‌ర్యం ద్వారా యూపీఐ ఐడీ, భీమ్ యాప్‌తో అనుసంధానమై ఉన్న అన్ని మొబైల్ నెంబర్లకు న‌గ‌దు పంపుకోవ‌చ్చ‌ని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: