మారుతున్న కాలంలో ఆధునిక పోకడలకు అలవాటు పడిన జనాలు పశ్చిమ దేశాల సంస్కృతిని అలవరుచుకొని అక్రమ సంబంధాలు అనే విషయాలు ఈమధ్య మన దేశంలో కూడా చాలా ఎక్కువ అవుతుంది. దీనికి ఉదాహరణ గానే ఈమధ్య కర్ణాటకలో ఒక వింత పరిస్థితి నెలకొంది కర్ణాటక లోని మాండ్య జిల్లాకి చెందిన ఒక భార్య తన భర్త  రమ్య యువతికి ఐదు లక్షలకు విక్రయించింది నిజానికి రమ్యతో ఆమె భర్త చాలా కాలంగా సంబంధం కొనసాగిస్తున్నారని తెలిసింది
.
చాలా కాలం నుండి కూడా తన భర్త ఇంటికి రావడం మానేశాడు రమ్య తోనే ఉంటున్నాడు అని తాను తెలిపింది . ఇటీవల తన భర్త రమ్య తో ఏకాంతంగా గడుపుతునపుడు  ఆమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత ఆమె నీ భర్త నాకు ఐదు లక్షలు బాకీ ఉన్నాడు అని చెప్పింది .

అది తను తిరిగి చెల్లించకపోవడం వల్ల నేను తనని ఉంచుకున్నా అనేసి చెప్పింది ఇక తన భర్తతో విసిగిన రమ్య శాశ్వతంగా నీకే వదిలేస్తాను అని బేరానికి దిగింది చివరికి  5 లక్షలకు ఇద్దరి మధ్య బేరం కుదిరింది ఈ నేపథ్యంలో నిన్న రమ్య ఆమెకు డబ్బు చెల్లించి అతని భర్తతో పాటు అతని తాళిబొట్టు కూడా తిరిగి ఇచ్చేయాలని షరతు విధించింది. అందుకు ఆమె ఒప్పుకోవడం సంతోషం లో మునిగిపోయింది.

విషయం తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారు. సంప్రదాయాలకు విలువనిచ్చే భారతదేశంలో ఇటువంటి జరగడం ఎంతో విచారకరమని అని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటివి సినిమా లో మాత్రమే జరుగుతాయి అని అనుకుంటూ ఉన్నం ఇన్ని రోజులు కానీ నిజ జీవితం లో కూడా ఇలా జరుగుతుంది అని అనుకోలేదు .



మరింత సమాచారం తెలుసుకోండి: