భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థ
అయిన సైనిక స్కూల్ సొసైటీ దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 31 సైనిక స్కూల్స్ లలో 2020-2021
విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం కేవలం బాలుర నుంచీ ధరఖాస్తులని కోరుతూ
నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సైనిక స్కూల్స్ ద్వారా పిల్లల్లో దేశభక్తి పెంపొందించడమే
కాకుండా, వారిని ధైర్య సాహసాలలో ముందు ఉంచడంలోనూ, అదేవిధంగా దేశరక్షణలో భాగంగా
ఉన్న అనేక రక్షణ మంత్రిత్వ శాఖలలో చేరటానికి బాల్యం నుంచీ తర్ఫీదు ఇవ్వడంలో
ఎంతగానో ఉపయోగపడుతాయి.
ఈ నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే..
6,9, తరగతులలో 2020-2021
ప్రవేశాలకి నోటిఫికేషన్ విడుదల
అయ్యింది.
వయసు: అలాగే 6
తరగతి విద్యార్ధులు -31 మార్చి నాటికి 10 -12 ఏళ్ళు , అలాగే 9 తరగతి విద్యార్ధులు
13 -15 ఏళ్ళ మధ్య వయసు వాళ్ళు అయ్యి ఉండాలి.
ఎంపిక విధానం - ఏఐఎస్ఎస్ఈఈ 2020 ప్రవేశ పరీక్ష, మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
పరీక్ష
తేదీ – 05-01-2020
ధరఖాస్తు
విధానం - ఆన్లైన్ విధానం
ధరఖాస్తు
ప్రారంభ తేదీ – 5-8-2019
ధరఖాస్తు
చివరి తేదీ
– 23-9-2019
మరిన్ని
వివరాలకు వెబ్సైటు - https://www.sainikschooladmission.in/index.html