కీళ్లు, ఎముకల అరుగుదల వృద్ధులకు తప్ప నడి వయసు వారికి ఒకప్పుడు విని ఎరుగం. ఎటువంటి పోషకాల్లేని ఆహారపు అలవాట్లతో ఇప్పుడు అది 30, 40 ఏళ్ల వయసు వారికీ కామన్ అయిపోయింది. దీంతో మోకాళ్లు, కీళ్లు, ఎముకల్లో గుజ్జు అరిగిపోయిందనే పేరిట లక్షల రూపాయలు ఖర్చుచేయిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు చెప్పే ఈ ఒక్క రెసిపీని తయారుచేసుకుని  90 రోజుల పాటు క్రమం తప్పక వాడితే కీళ్లు, ఎముకలు దృఢంగా ఉక్కులాగా తయారవుతాయి. గుజ్జు అరిగిపోయిన వారికి తిరిగి మళ్లీ ఏర్పడుతుంది. ప్రారంభ దశలో ఉన్నవారికి, ఎటువంటి సమస్య లేనివారికి భవిష్యత్ లో ఆ సమస్య ఏర్పడదు.  


తయారీ విధానం: 
* చింతపండులోని చింత గింజలు సేకరించి బాగా వేయించి నీటిలో వేసి రెండు రోజులు నానబెట్టి పిసికి పై తోలు తీసి పప్పును ఎండించాలి.
* తరువాత వాటిని మెత్తగా దంచి పొడిచేసుకొని ఒక సీసాలో భద్రపర్చుకోవాలి.
* ఈ పొడి ఒక చెంచా, మోతాదుగా నీరు పోసి వండుతూ ఉడికిన తరువాత పాలుపోసి, చక్కెర(బెల్లం) వేసి పాయసంలా చేసుకొని ఉదయం, సాయంత్రం సేవించాలి.
* ఈ విధంగా కొద్ది కాలం పాటు చేస్తుంటే కీళ్లు, మోకాళ్లలో కరిగిపోయిన గుజ్జు తిరిగి మరలా ఏర్పడి యదాతథ స్థితికి చేరుతాయి. ఇది పెద్దగా ఖర్చు లేని కష్టం లేని సులభ మార్గం. ఈ సమస్య మొదలవుతున్నప్పుడే పై మార్గాన్ని అనుసరిస్తే ఆపరేషన్, కీళ్ళలో రాడ్లు పెట్టించుకొని తరువాత బాధపడే ప్రమాదం తప్పుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: