నిన్న హైదరాబాద్ లో జరిగిన ‘శివ టు వంగవీటి’ ఫంక్షన్ అత్యంత ఆహ్లాదకరంగా జరిగింది. ‘వంగవీటి’ సినిమా తరువాత తాను ఇక తెలుగులో సినిమాలు తీయను అని ప్రతిజ్ఞ చేసిన రామ్ గోపాల్ వర్మ మాటల చుట్టూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులు అంతా మాట్లాడటంతో