Related image

ఆ ముగ్ధ మనోహర సౌందర్యం తెలుగువారికి పరిచయమే. నేడు అర్ధ సంచెరీ వయసు లోను ఆ బిగి సడలని వయ్యారాలు జిగి వెలుగుల నయగారాలు ఇసుమంతైన తగ్గని ఆ రూపం ద్విగుణీకృత మౌతుంది. నాడు ముగ్ధగా అలరించిన ఆమె అందాలు నేడు ప్రౌఢ గాను సుమ సౌరభాలు వెదజల్లటం ఒక అద్భుతం.


తెలుగు సినీ ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేని కథానాయికల్లో ఒకరు దీప్తీ భట్నాగర్. ‘పెళ్లి సందడి’ సినిమాలో స్వప్నసుందరి గా, ‘ఆటోడ్రైవర్’లో మిస్ ఇండియా పాత్రలో తెలుగువారిని ఆకట్టుకున్న దీప్తి భట్నాగర్ నటించింది తక్కువ సినిమాలే, అయినా అలా తెలుగువారి ఙ్జాపకాల దొంతరలలో మిగిలి పోయారు. అలా అప్పుడప్పుడు ఇప్పటికీ జిగేల్ మంటూ మదిలో చిలిపి ఊహలు రేపుతుంది. మనోఫలకాల్లో మిగిలి పోతుంది.


సినిమాలకు చాలా సంవత్సరాల కిందటే పుల్‌-స్టాప్ పెట్టేసిన ఈ నటీమణి చక్కగా రణదీప్ ఆర్య ను పెళ్లి చేసుకుని సెటిలైంది. ఇద్దరు పిల్లలు కూడా.


మరీ ఖాళీగా ఉండకుండా ఒక ట్రావెలాగ్ చేస్తున్నట్టుగా ఉంది. ఆ కార్యక్రమం కూడా బాగా హిట్టైంది. ఇక తాజాగా దీప్తి భట్నాగర్ సరదాగా మీరంతా బాగున్నారా! అని తన అభిమానులను పలకరిస్తున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేయక మానవు.

ఈమెకు 50యేళ్లు వయసు వచ్చినా వన్నెతగ్గని సౌందర్యంతో మెరిసిపో తున్నా రు. చాలామంది నటీమణులు లేటు వయసు లో కూడా హాటుగా కనిపించడం చూశాం! కానీ ఇంత 50 యేళ్ల లేటు వయసులో కూడా ఇంకా ఇలా బిజి జిగి సడలని వన్నెలీనే అందంతో మెరిసిపోవటం మాత్రం దీప్తీ భట్నాగర్ కే సాధ్యం అవుతున్నట్లుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: