'బాహుబలి' వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత అదే స్థాయిలో విజయం సాధించాలని భారీ బడ్జెట్ స్క్రిప్ట్ కలిగిన 'సాహో' సినిమా నీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయడం జరిగింది. దాదాపు ఈ సినిమా కోసం రెండు సంవత్సరాల పాటు సమయాన్ని కేటాయించిన ప్రభాస్..సినిమా విడుదలైన మొదటి షోకే ప్లాప్ టాక్ అనే ఫలితం రావడంతో తీవ్ర నిరుత్సాహానికి ప్రభాస్ గురైనట్లు సమాచారం. 'సాహో' సినిమా పై తన పెట్టుకున్న అంచనాలు మొత్తం తలకిందులు కావడంతో ఆ తర్వాత చేయబోయే ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు ప్రభాస్ చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినపడుతున్నాయి.


ప్రస్తుతం రాధాకృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా 'సాహో' సినిమా రిలీజ్ అవ్వకముందే మొదలు కావడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో 'సాహో' కి వచ్చిన రిజల్ట్ దెబ్బకి రాధాకృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమాకి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చాడు ప్రభాస్. 'సాహో' విడుదలైన వెంటనే ఈ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టాల్సిన ప్రభాస్ రెండు నెలలకు పైగా బ్రేక్ తీసుకున్నాడు. అంతకంటే ముందు ఈ సినిమా షూటింగ్ ఒక షెడ్యూల్ అయిన తర్వాత కొద్ది నెలలు గ్యాప్ వచ్చింది.


అయితే 'సాహో' సినిమా విడుదల కాకముందు రాధాకృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. 'రాధాకృష్ణ సినిమా స్టార్ట్ చేసిన సందర్భంలో హై బడ్జెట్ లో సినిమా చేయాలని భావించిన చిత్రయూనిట్ 'సాహో' సినిమా రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రభాస్ ఎదుర్కొన్న పరిణామాలు బట్టి బడ్జెట్ ని తగ్గించుకొని, ప్రొడక్షన్ డిజైన్ మార్చి, స్క్రిప్ట్ ని కూడా కొంతమేర మార్చుకున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ పరిమితులు పెట్టుకొని సినిమా తీయాలని యువి క్రియేషన్స్ అధినేతలు, కృష్ణంరాజు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సినిమా స్క్రిప్ట్, మేకింగ్ విషయంలో కరెక్షన్లు చేసుకొని, కొత్త షెడ్యూల్ ని నవంబర్ నుండి షూటింగ్ ప్రారంభించడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్టు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే 'సాహో' సినిమా నుండి ప్రభాస్ గట్టిగానే పాఠాలు నేర్చుకునట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: