బిగ్ బాస్ ఎన్నో గొడవలతో కొట్లాటలతో సాగిన ఈ
బిగ్ బాస్ ప్రస్తుతం వంద రోజులను పూర్తి చేసుకుంది.
నాగార్జున హోస్టుగా వ్యవహరించిన ఈ
బిగ్ బాస్ మూడో సీజన్ పూర్తి చేసుకుంది.మొత్తానికి
రాహుల్ విన్నర్ గా నిలిచాడు. రన్నర్ గా
శ్రీముఖి నిలిచింది. ఇకపోతే ఆన్ స్క్రీన్
బిగ్ బాస్ హౌస్ లో వీరి రొమాన్స్ షో ను కాస్త ముందుకు నడిపించగా షో బాగా ట్రోల్స్ వేయించుకుంటూ బాగా సాగింది.
విషయానికొస్తే..
బిగ్ బాస్ కెమిస్ట్రీ బాగా పండటంతో ప్రేక్షకులు కూడా వీరి మధ్య ఎదో ఉందనే భావనతో ఉన్నారు. ఇకపోతే పున్నూ-రాహుల్లు కూడా
లవ్, డేటింగ్, రొమాన్స్ అంటూ కథను బాగానే రక్తికట్టించారు. పునరునవ్వి కోసం
రాహుల్ అందరిచేత మాటలు పడ్డారు. అది షో లో హైలెట్ అవ్వడమే కాదు ఎక్కడ ఎం జరుగుతుంది అనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అలా ఆ అమ్మడు
హౌస్ నుండి బయటకు రాగానే మనోడు వీరుడిలా విజృభించారు.
ఇప్పుడు విన్నరు గా నిలిచాడు.అంతకు ముందు బత్తాయి, బ్రెడ్ అంటూ పునర్నవి వెనుక తిరగడం.. ఆమె తన బీభత్సమైన యాటట్యూట్ని చూపించడం.. వీకెండ్లో ఈఇద్దర్నీ హైలైట్ చేస్తూ
నాగార్జున ఎపిసోడ్ను నడిపించడం జరిగేవి. ఈ ప్రేమను
రాహుల్ అమ్మానాన్నలు కూడా గట్టి బంధాన్ని ఏర్పరచాలని అనుకున్నారు.. వారి మధ్య ఏముందో మాకు తెలిస్తే మేము అన్ని చేస్తాము లేకుంటే మాకు ఎలా తెలుస్తుంది అంటూ వారు వెల్లడించారు.
వాళ్ల ఇష్టమే మా ఇష్టం. ఫైనల్గా వాళ్ల నిర్ణయమే మా నిర్ణయం. తప్పకుండా
పెళ్లి చేస్తాం. అయితే వాళ్ల మధ్య అయితే
లవ్ ఉందనేది
బిగ్ బాస్ హౌస్ వరకే అనుకుంటున్నాం. మాకైతే తెలియదు. వాళ్లతో పాటు ఉన్న మిగిలిన వాళ్లకు తెలుస్తుంది. మాకైతే వాళ్లకు
పెళ్లి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు’ అంటూ కుండబద్దలు కొట్టేశారు
రాహుల్ సిప్లిగంజ్ పేరెంట్స్. మరి వీరి
పెళ్లి అవుతుందో లేదో చూడాలి..