ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో ఢమరుకం శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘రాగల 24 గంటల్లో’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సత్య దేవ్, శ్రీరామ్, ముస్కాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.నవంబర్ 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈవెంట్ కు చాలా మంది హాజరయ్యారు. సినిమా గురించి పొగిడారు. 

 

ఈ సందర్బంగా హీరోయిన్ ఇషా మాట్లాడుతూ..సస్పెన్స్ త్రిల్లర్ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తానూ నటించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సినిమా తప్పకుండ అందరికి నచ్చుతుందని చిత్రయూనిట్ వెల్లడించింది.సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమా ఈ అమ్మడుకు ఏ మాత్రం సక్సెస్ ను ఇస్తుందో చూడాలి.. 

 

ఇకపోతే ఈ అమ్మడు చాలా సినిమాల్లో సెకండ్ పాత్రల్లో చేశారు. మొన్న వచ్చిన అరవింద సామెత సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈమె నటించిన రాగాల 24 గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్గా దాగిన ఈ కథలో సినిమా పై ఆసక్తికర అంశాలను చూపిస్తూ తెరకెక్కింది. హిలేరియస్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సత్యదేవ్. శ్రీరామ్ లు ప్రముఖ పాత్రలను పోషించారు. 

 


సినిమా బాగానే ఉందని ట్విస్ట్స్ ఎక్కువగా ఉన్నాయని సినిమా యూనిట్ ఇంకొంచెం శ్రద్ద పెట్టి చెసింటే మంచిగా వచ్చేదని క్రిందికి వెల్లడించాయి. టైటిల్ కు తగ్గట్లు ఇందులో చూపించలేదని అందరు అంటున్నారు. కలెక్షన్స్ విషయానికొస్తే సినిమా ఇప్పటి వరకు ఓ మోస్తరుగా వచ్చాయని టాక్. ఇంకా ఈరోజు సాయంత్రం వరకు సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తెలియాల్సి ఉంది. మొత్తానికి చూసుకుంటే 2/5 రేటింగ్ నమోదు చేసుకుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: