ఒకప్పుడు సినిమాలలో మెరిసిన సినీ తారలు ఎన్నో  ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు..మంచి గుర్తింపును కూడా తెచ్చుకున్నారు.. అలాంటి తారలు పెద్ద స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున తో ఇలా చాలా మంది పెద్ద నటులతో నటించిన వారందరూ..ఇప్పుడు చాలా వరకు సినిమాలకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.. కొంతమంది సినిమాలలో చిన్న రోల్ చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు..

 

ఇది ఇలా ఉండగా అప్పటిలో మెరిసిన భామలు ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారు కొందరేమో సినిమాలకు చెక్ పెట్టేసి సొంత బిజినెస్ లు చేసుకుంటున్నారు.. కానీ, విజయ శాంతి లాంటి స్టార్ హీరోయిన్ సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాల్లో రాణిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.. కాగా తాజాగా మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకేవ్వరూ చిత్రం తో సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు..

 

టబు ఒకప్పుడు కుర్ర హీరోలతో పాటుగా జనాలకు నిద్ర లేకుండా చేసిన ఈ అమ్మడు చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంది.. ప్రస్తుతం ఈమె కూడా అంతే సినిమాలలో ప్రస్తుతం రీ ఎంట్రీ ఇస్తున్నారు.. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.. గ్లామర్ పాపులారిటీ ఉన్న వీరిద్దరూ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఎవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

 

 

ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇస్తున్నారు... మ‌రి వీరిద్ద‌రిలో విజ‌య‌శాంతి 13 ఏల్ల త‌ర్వాత చేస్తున్నా... ట‌బు తెలుగులో చాలా ఏళ్ల గ్యాప్ తీసుకున్న వ‌స్తోంది.. మ‌రి వీరిలో ఎవ‌రు విన్ అవుతారో ? అన్న కోణంలో ట్రైల‌ర్లో విజ‌య‌శాంతి వాయిస్ గంబీరంగా ఉంటే... ట‌బూది చాలా స్లోగా ఉంది... ఈ రెండు చిత్రాలు సంక్రాంతిే బరిలో దిగితున్నాయి.. ఇద్దరు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు.. మరి ఎవరి పాత్రకు మంచి పేరు వస్తుంది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాలసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: