సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మీక హీరో హీరయిన్లుగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వ‌రు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.. ఈ చిత్రం నుండి విడుదల అయిన అన్నీ సినిమాపై భారీ అంచనాలు అందుకున్నాయి.. అందుకనే ఈ సినిమా సూపర్ హిట్ అనే టాక్ ను అందుకుంది కాగా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 11 న విడుదల కాబోతుంది..

 

తాజాగా ఈరోజు ఈ చిత్రం విడుదలైంది.. ముందుగా అనుకున్న విధంగా ఈ చిత్రం మంచి హిట్ నీ అందుకుంటుంది అని మహేష్ అభిమానులు అభిప్రపడ్డారు..కానీ తీరా చూస్తే అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్లు ఈ చిత్ర పరిస్థితి మారింది. ఫస్ట్ ఆఫ్ లో సినిమా కొంచెం కామెడీగా సాగినా కూడా సెకండ్ ఆఫ్ లో ప్రేక్షకులు బోర్ లాగా ఫీల్ అవుతున్నారు.. ఎదో ఉంటుంది అని వచ్చిన ప్రేక్షకులకు ఈ సినిమా బోర్ కొట్టడంతో ఇంటర్వెల్ కే వెనక్కీ వస్తున్నారు..

 

ద‌ర్శ‌కుడు అనిల్‌రావిపూడి సినిమా ప్రారంభ స‌న్నివేశ‌మే విజ‌య‌శాంతితో స్టార్ట్ చేశాడు. విల‌న్ కొడుకు తాగి కాలేజ్‌కు వ‌స్తాడు బాగుంది క‌దా అని అమ్మాయిని ఏడిపిస్తాడు చెంప‌మీద కొడుతుంది. ప్రిన్సిప‌ల్ ద‌గ్గ‌ర‌కు వెళుతుంది. కంప్లైంట్‌.. వెంట‌నే ఆయ‌న కొడుకు వ‌దిలేయ‌మ‌ని ప్రిన్సిప‌ల్  చెపితే మ‌ళ్లీ చెంపమీద లాగి అదిరిపోయే డైలాగ్ చెపుతుంది.. చాలా ప‌వ‌ర్‌ఫుల్‌సీన్‌తో రాముల‌మ్మ  ఎంట్రీతో సినిమా స్టార్టింగ్ సీన్ుంటుంది.

 

ట్రైన్ లో సాగే సీన్లు ప్రేక్షకుడిని కన్ఫ్యూజన్ లో పడేశాయి.. సినిమా మొత్తానికి ఆ సన్నివేశాలు దెబ్బేసాయి.. నాన్ సింక్ లో ఈ సినిమా డైలాగులు పడ్డాయని వీక్షకులు దుయ్యబట్టారు..హిట్ అవుతుంది అనుకున్న ఈ సినిమా మహేష్ నీ కోలుకోలేని దెబ్బ కొట్టింది.. అదే ఈ సినిమాకు మైనస్ కూడా అయింది. న్యాచురల్ లుక్ అభిమానులకు కనిపించలేదు అని వార్తలు వినపడుతున్నాయి.. ఎది ఏమైనా కూడా ఈ సినిమా బోల్తా కొట్టిందని వార్తలు గట్టిగా వినపడుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: