అయితే
నితిన్ ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు
సినిమా లతో బిజీ గా వున్నాడు. అందులో
వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'భీష్మ' ఒకటి. ఈచిత్రం షూటింగ్ దాదాపు గా పూర్తి కావొచ్చింది. ఈ సినిమాతో పాటు
నితిన్,
తొలిప్రేమ ఫేమ్
వెంకీ అట్లూరి డైరెక్షన్ లో 'రంగే దే' లో నటిస్తున్నాడు. ఈ రెండు కాకుండా సాహసం ఫేమ్
చంద్రశేఖర్ యేలేటి తో కూడా ఓ
సినిమా చేస్తున్నాడు నితిన్. ఇవి గాక చల్
మోహన్ రంగ ఫేమ్
కృష్ణ చైతన్య డైరెక్షన్ లో పవర్ పెట్ అనే చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇవ్వన్నీ పూర్తి చేసిన తరువాత
నితిన్ అందదున్ రీమేక్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. ఆ లెక్కన ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు వున్నాయి.
నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.