చట్టాలు మారినా, దిశ లాంటి అమ్మాయిలు ఎంతో మంది ప్రాణాల ను కోల్పోతున్నారు.. అయిన కూడా కామాంధుల కామ దాహం మాత్రం తీరలేదు . అమ్మాయిల మీద ఆగాయిత్యలు జరుగుతూనే ఉన్నాయి... ఒక అమ్మాయి ని ఒంటరి గా ఉండటం చూసిన ఎవరై నా కూడా ఎంత ఫ్రెండ్ అయిన కూడా వదలట్లేదు అంటేనమ్మండి..

అసలు వివరాల్లో కి వెళితే.. పదేళ్ల చిన్నారి పై ఓ మృగడు తన జూలు విదిలించాడు.. పసి పిల్ల అని కూడా చూడకుండా తన ఐదు నిమిషాల సుఖం కోసం చిన్నారి బాధ ను కూడా పక్కన పెట్టు మరో తన సుఖాన్ని అనుభ విచాడు.. ఎన్ని చట్టాలు వచ్చిన ఎంత మంది ని ఇలా ఉరి తీసిన కూడా కామందిలబరాచకాలు మారలేదు.. వావి వరుసలు మరచి కుక్కల్లా ప్రపర్తిస్తున్నరు..


మొన్న జరిగిన దిశ కేసు పూర్తి గా మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది.. అది కూడా పదేళ్ల చిన్నారి పై.. వివరాల్లో కి వెళితే.. వికారాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.. వివరాల్లో కి వెళితే... వికారాబాద్ పరిగిలో ని బీసీ కాలనీ లో అమానుష సంఘటన చోటుచేసుకుంది. బాలిక(10)పై  సాయి(24) అనే యువకుడు అత్యాచారాని కి పాల్పడ్డాడు. 

 

తెలిసిన యువకుడు అని చిన్నారి అతని గగుడ్డి గా నమ్మిన తన ప్రాణాలు మీద కు తెచ్చుకుంది..యువకుడు బాలిక కు మాయ మాటలు చెప్పి ఊరి చివర కు తీసుకెళ్లి ఈ దారుణాని కి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడం తో విషయం వెలుగులో కి వచ్చింది. దీంతో కాలనీవాసులు యువకున్ని పట్టుకుని  దేహ సుద్దీ చేసి అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు... ఖరినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: