వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.. ఎవరికైనా మొదటి సినిమా హిట్ అయితే మరో సినిమా ఛాన్సులు అలాగే వరుస సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.. అందుకే సినిమా మీద సినిమాలు చేస్తూ వచ్చింది.. ఎన్ని సినిమాలు చేస్తే ఎం లాభం హిట్ అనే మాటకు ముఖం చాటేసింది..హిట్ సినిమాలే లేదు.

 

మొన్న వచ్చిన మన్మథుడు 2 సినిమాల్లో నాగార్జున సరసన కథన్నయికగా నటించింది.. అయిన ఆ సినిమా ఇద్దరికీ అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలింది.. తెలుగులోనే కాకుండా హిందీ చిత్రాల్లో కాలు పెట్టిన అమ్మడికి మూడు పువ్వు ఆరు చివాట్లు అంటూ సినిమాలు ఓ మోస్తరుగా ఆకట్టుకుంటున్నాయి..ప్రస్తుతం సినిమాలు లేకపోవడంతో ఫైట్ నేస్ పేరుతో బాడీని కష్టపడుతోంది..

 

 

సినిమాల కన్నా కూడా ఎమేకు జీఎంల మీద ఎక్కువ ఆదాయం వస్తుండటంతో..వాటినే ఆదయంగా పెట్టుకుంది..ఈ క్రమంలో హైదరాబాద్ లో జిమ్ ను ఏర్పాటు చేసి బిజినెస్ కూడా స్టార్ట్ హైదరాబాద్ తో పాటుగా అటు విశాఖలో కూడా జిమ్ ఏర్పాటు చేసుకొని ఎంజాయ్ చేస్తున్నది.  ఒకవైపు సినిమాలు, మరోవైపు జిమ్... రెండువైపులా మంచి సంపాదన భేషుగ్గా ఉన్నది.  ఇంతవరకు బాగానే ఉన్నది.  అయితే, అసలు చిక్కు ఇక్కడే ఉన్నది.  

 

 

ఈ అమ్మడుకి తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి.  ఇప్పుడు ఆమె చేతిలో ఒకే ఒక్క సినిమా ఉన్నది. బాలీవుడ్ లో అవకాశాలు బాగానే వస్తున్నాయి.  అందుకే హైదరాబాద్ లో కంటే ముంబైలో ఆమె ఎక్కువగా కనిపిస్తోంది. బాద్రా ఏరియాలో ఉంటూ అక్కడ జిమ్ కు వెళ్లి వస్తున్న రకుల్ కు ఇటీవలే తూనీగా తూనీగ సినిమా హీరోయిన్ రియా చక్రవర్తి కనిపించింది. ఆ పలరింపులు కాస్త ఓ హగ్ మరియు ఓ కిస్ అంటూ సాగాయి..ప్రస్తుతం సోషల్ మీడియా లో మరింత ఎక్కువగా రెచ్చిపోతున్నాయి..మీరు ఓ లుక్ వేసుకోండి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: