సూపర్ రజినీకాంత్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఏడాదికి రెండు సినిమాలు వచ్చినా కూడా అవి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబాడతాయి..అయితే ఇటీవల విడుదలయిన దర్బార్ చిత్రం ప్రేక్షులముందుకు వచ్చి మంచి క్రేజ్ తో పాటుగా మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది..అయితే ప్రస్తుతం రజినీ 168 వ చిత్రం చిత్రీకరణలో ఉంది..


ఇది ఇలా ఉండగా డిస్కవరీ ఛానల్ లో ప్రసారమవుతున్న మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమం చూపరులను బాగా ఆకట్టుకుంటుంది..అయితే భారత దేశంలో వన్య ప్రాణులను సంరక్షణలో భాగంగా  ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ వైల్డ్ మ్యాన్ గా పాపులర్ అయిన బేర్ ను సంప్రదించారు.. ఈ క్రమంలో ఆయన ఒప్పుకోవడం తో భారత్ లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు...

 


అయితే ముందుగా అడవుల్లో అడ్వెంచర్ లో భాగంగా ప్రధాని ఈ సాహస యాత్రను విజయవంతంగా చేశారు.. అయితే తాజాగా ఈ సాహస ప్రయాణానికి సూపర్ స్టార్ రజినకాంత్ వెళ్లారు. అందులో భాగంగా నిన్న బందిపూర్ ప్రాంతానికి చేరుకున్నారు..నిన్న సాయంత్రం నుండి వీరిద్దరి ప్రయాణం సాగింది.. అయితే రజినీ కి ఆ సాహస యాత్రలో గాయాలు తగలాయాని తెలుస్తోంది. ..

 


వివరాల్లోకి వెళితే..అయితే గాయం తీవ్రత మరీ ఎక్కువేం కాదని.. స్వల్ప గాయాలే అని వైద్యులు తెలిపారు. దాంతో ఉన్నపలంగా ఆయన షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి చెన్నై వెళ్లిపోయాడు. రజినీ ప్రమాదం గురించి తెలుసుకుని ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. కొన్ని రోజుల కింద ఈ షోలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆయన తర్వాత ప్రముఖంగా వినిపించిన పేరు రజినీకాంత్. అయితే తొలిరోజే ఇలా రజినీ షూటింగ్‌లో గాయాల పాలు కావడం అభిమానులను కలవరపెడుతుంది. ఇదిలా ఉంటే ఈయన సిరుత్తై శివ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది త్వరలోనే మొదలు కానుంది... ప్రస్తుతం రజినీ మెరుగైన వైద్యం

 

మరింత సమాచారం తెలుసుకోండి: