సోషల్ మీడియా వచ్చిన తర్వాత హీరోయిన్లు అవకాశాల కోసం చేయని ప్రయత్నం లేదు. చిన్న చిన్న అవకాశాలు వచ్చినా చాలు అనుకుంటూ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా సరే హీరోయిన్లు ఇప్పుడు సరికొత్తగా ఆలోచిస్తూ అవకాశాల కోసం ప్రయత్నాలను కాస్త హద్దులు దాటి చేస్తున్నారు. దిశా పటాని తెలుసు కదా...? తెలుగులో వరుణ్ తేజ్ సరసన ఒక సినిమా చేసిన తర్వాత తన మాతృ సంస్థ బాలీవుడ్ కి వెళ్లిపోయింది. ఇప్పుడు అక్కడ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది ఈ అమ్మాయి. 

 

ఆమెకు ఇప్పుడు వరుస ఆఫర్లు వస్తున్నాయి. సినిమా ఫ్లాప్ హిట్ తో సంబంధం లేకుండా ఆమెకు క్రేజ్ క్రమంగా పెరుగుతూ వస్తుంది. దానికి కారణం.. సోషల్ మీడియాలో ఆమె ఆల్ ఫ్రీ షో చేయడమే. 2018 లో అనుకుంట పాప పోస్ట్ చేసిన దీపావళి శుభాకాంక్షల ఫోటో సోషల్ మీడియాలో భూకంపం సృష్టించింది. నిద్రపోకుండా చూసారు కుర్రకారు. ఇక ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు చాలా మంది హీరోయిన్లు. అవకాశాల కోసం ఆల్ ఫ్రీ అంటూ సోషల్ మీడియాలో కాస్త చూపించి చూపించనట్టు చేస్తున్నారు.  

 

ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ ఫోటోలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈశా రెబ్బా సహా చాలా మంది కుర్ర హీరోయిన్లు అలాగే చూపిస్తున్నారు. నిధి అగర్వాల్, సీనియర్ హీరోయిన్ ఇలియానా, పూజా హెగ్డే కూడా ఇలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు ఆశ్చర్యంగా మారాయి. మరి అవకాశాలు వస్తాయో లేదో తెలియదు గాని వాళ్ళు మాత్రం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఇక ఏదైనా సినిమా కార్యక్రమం ఉందీ అంటే చాలు వాళ్ళు వేస్తున్న బట్టలు చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాను ఈ విధంగా విజయవంతంగా వాడుకుంటున్నారు అన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: