నాగార్జున నటించిన సూపర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ అనుష్క అలియాస్ స్వీటీ ... ఆ సినిమాలో తన పాత్రకు మంచి మార్కులు పడటంతో ఇప్పుడు మకుటం లేని మహా రానిలాగా సినీ ఇండస్ట్రీని ఎలుతుంది.. చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాలలో నటించి ప్రత్యేక స్థానాన్ని అందుకుంది.. సినిమాల మాట పక్కన పెడితే అనుష్క వ్యక్తి గతంగా చాలా మంచిదని అందరూ అంటున్నారు.. ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ చాలా మందిని అభిమానులుగా మార్చింది..

 

 

సింప్లిసిటీ అనేది అనుష్కకు కేరాఫ్ గా ఉంటుంది..సినిమాలలో కన్న బయట కనిపించే అనుష్క అంటేనే చాలా మంది లైక్ చేస్తారు.. అరుంధతి సినిమాతో ప్రేక్షకుల మనసులో జెజెమ్మగా మిగిలిన అనుష్క .. అస్ సినిమాతో తన సినిమా కెరియర్ ను మరో స్థాయికి పెంచుకుంది.. అందుకే అనుష్క పేరును చాలా మంది జీజెమ్మగా పిలుస్తారు.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటారుగా అదే ఇది.  ఆ సినిమా హిట్ అవ్వడం ఒక ఎత్తైతే మరో సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా గ్రేట్... 

 

 

 

చారిత్రాత్మక చిత్రాల్లో  నటించిన అనుష్క బాహుబలి, భాగమతి, రుద్రమ దేవి వంటి భహుముఖ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే ...బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల అభిమానాన్ని చూరగొన్న మహానటి..ఇది ఇలా ఉండగా అనుష్క సినిమాలలోకి ఎంటర్ అయ్యి 15 ఏళ్ళు పూర్తికావడంతో ఒక సామవేశాన్ని ఏర్పాటు చేశారు. 

 

 

 

ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా పూరి మాట్లాడుతూ.. రాఘవేందర్ రావు గారితో నేను వెటకారంగా గతంలో మాట్లాడిన మాటలకు ఇప్పుడు సారీ చెబుతున్న అని అన్నారు. పూరి సారీ చెప్పడానికి గల కారణాలను వివరించడంతో అందరు పూరి పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం నిశ్శబ్దం సినిమాలో నటిస్తుంది ..ఏప్రిల్ 2 సినిమా విడుదల కానుంది..  అది అనుష్క సినిమా సామ్రాజ్యం...

 

మరింత సమాచారం తెలుసుకోండి: