కరోనా... ఒక మనిషిని ఆలోచనలతో చంపేసిన వైరస్ .. అందుకే వదలని మహమ్మారి అని అంటారు.. ఎక్కడో మొదలై ప్రపంచ దేశాలు వ్యాపించిన ఈ కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది... ప్రభుత్వం ఎన్ని రకాలా కీలక చర్యలు చేపట్టిన కూడా మనిషిని పట్టిపీడిస్తోంది ఈ మహమ్మారి .. దేశ దేశాల్లు చక్కర్లు కొడుతోంది.. భూమీద బ్రతికే చిన్ని ప్రాణులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది.. 

 

 

కరోనా ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ నీ విధించింది...అయిన కరోనా ఎక్కడ కట్టడి చేసిన దాఖలు లేవు.. అయితే ఇప్పుడు కరోనా ప్రభావం ఎక్కడ తగ్గక పోగా ఇంకా పెరిగింది..కరోనా ను అరికట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం ఈ మేరకు లాక్ డౌన్ కూడా ప్రకటించింది.. ప్రజలు బయటకు కదలలేని పరిస్థితి నెలకొంది.. రెండు చేతుల పనిచేస్తే కానీ నాలుగు వేళ్ళు నోటిలోకి వెళ్ళ వు అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడానికి సినీ తారలు కదిలి వచ్చారు.. 

 

 

 

 

ప్రముఖులు కూడా వారికి తోచిన సాయన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేస్తున్నారు.. అయినా కరోనా వ్యాప్తి మాత్రం ఎక్కడ తగ్గలేదు.. ..అందుకే కరోనా ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది.. ఈ మేరకు జనతా కర్ఫ్యూ నీ కూడా ప్రకటించింది.. కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించింది .ఈ మేరకు ప్రజలు బయటకు రాకూడదని సూచించింది.. అయితే కరోనా ప్రభావం మరింత ముదిరింది. ఇప్పటికే తెలంగాణలో 70కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. 

 

 

 

ఇది ఇలా ఉండగా ముంబైలో మరో నటి కరోనా లక్షణాలతో పోరాడుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీ కుమార్తె షాజా మొరానీకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఉన్న కోవిడ్ వార్డులో ఆమెను చేర్పించి, చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం షాజా పరిస్థితి బాగానే ఉందని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వస్తుందని కుటుంబసభ్యులు తెలిపారు. షాజా మోరానీ కుటుంబసభ్యులకు కూడా వైద్యులు కరోనా పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. లాక్ డౌన్ ప్రకటించడానికి ముందే ఆస్ట్రేలియా నుంచి షాజా ఇండియాకు తిరిగొచ్చింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: