ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కన్నా.. మగాళ్లను ముంచేస్తున్న అమ్మాయిలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యారు. అందుకే మగువను నమ్మి మోసపోయినోళ్లు ఎక్కువగా ఉన్నారు అని అంటారు. అసలు మ్యాటరేంటంటే.. కరోనా ప్రభావం ముంచూకొస్తూ మృత్యు గంట మోగిస్తున్న కరోనా కు  చెక్  పెట్టాలని అందరూ ఎదురు చూస్తున్నారు.. కరోనా మహమ్మారి బారిన పడి చాలా మంది మృత్యువాపడ్డారు.. కరోనా పై ప్రజలను కాపాడాలని సకల జనులు కష్టపడుతున్నారు.. ఇకపోతే కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తుంది .. ఈ మేరకు లాక్ డౌన్ ను ప్రకటించింది.. 

 

 

 

అయినా కరోనా ప్రభావం ఎక్కడ తగ్గక పోవడంతో లాక్ డౌన్ ను మరింత పొడిగింపు చేస్తూ సంచలన నిర్ణయాలను తీసుకున్నారు.. అదేంటంటే మే 7 వరకు లాక్ డౌన్ ను కొనసాగించనున్నట్లు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పుకొస్తున్నారు.. ఇకపోతే కరోనా నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి సినీ రాజకీయ నాయకులు ముందుకొస్తున్నారు.. 

 

 

 


సినిమాలు లేకపోవడంతో చాలా మంది సినిమా వాళ్ళు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇళ్లలో ఉంటూ అభిమానులను పోగేసుకునే పైలో ఉన్నారు.ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు వివిధ రకాల పనులను చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.  మరికొందరు కరోనా ను ఎలా ఎదుర్కోవాలనే అంశాలను చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. 

 

 

 


తాజాగా తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఏమిచేస్తుంది అనే విషయాలని పోస్ట్ చేసింది. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చేస్తుంది. ఆ వీడియోలో రకుల్ జి లో కొత్త పద్దతులను చేస్తూ కనిపించి  అందరి చూపును ఆకట్టుకుంది. దాంతో  ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ  కామెంట్లను అందుకుంటుంది. కరోనా కష్టాలు ఇప్పటిలో తగ్గేలా లేవని చాలా మంది అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: