అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పవలసిన అవసరం లేదు. అనసూయ జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అవడం జరిగింది. అలాగే ప్రముఖ యాంకర్లలో కూడా ఒక ప్రత్యేకత సొంతం చేసుకుంది. అంతే కాకుండా కేవలం టీవీ యాంకరింగ్ కి మాత్రమే అంకితం అవ్వకుండా తెలుగు సినిమాలలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇక రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త గా ప్రాధాన్యం ఉన్న పాత్ర పోషించింది ప్రేక్షకుల ఆదరణ లభించనుంది. ఇక బుల్లి తెర మీదే కాకుండా సినిమాలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకుంది అనసూయ. అలాగే అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ ఫాలో అవ్వుతూ తన కుటుంబ సభ్యులతో ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూఅభిమానులను ఆకట్టుకుంది. ఇక అతి త్వరలోనే అనసూయ బాలీవుడ్లో సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
View this post on InstagramHeyyaa!! Here’s a sneakpeak to my next video of #QuarantineCooking !! Well not exactly cooking.. but!! Full video will be released on my youtube channel around 6pm today!! #StayTuned !! ❤️ #AnasuyaCooks #AnasuyaBakes #AnasuyaMakes #StayHomeSaveLives #StayHomeStaySafe #quarantinekitchen
ఇక ప్రస్తుతం కరోనా వైరస్ విజ్రంభిస్తున్న తరుణంలో ప్రజలు అందరు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. అలాగే సామాన్య ప్రజల నుంచి సినీ సెలబ్రిటీల వరకు అందరూ కూడా ఇల్లు లోనే ఉంటూ వారి కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపేస్తున్నారు. ఇక షూటింగ్స్ ఏమి లేకపోవడంతో ఇంట్లో కుటుంబ సభ్యులతో ఈ సమయాన్ని తన పిల్లలతో సరదాగా గడిపేయిస్తుంది. తాజాగా అనసూయ ఫాలోవర్స్ కోరిక మేరకు తన ఇంట్లో ఓట్స్ తో ఒక రెసిపీ ని చేసి ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.