భారత ప్రధాని నరేంద్ర మోడీ నల్లధనం నిర్మూలనకు కోసం తీసుకున్న నిర్ణయంతో దేశంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ భాదలు డిసెంబర్ వరకు మాత్రమే అని తర్వాత అంతా సాధారణ పరిస్థితిలోకి వస్తుందని మోడీ బరోసా ఇస్తున్నారు. ఏది ఏమైనా ఈ ప్రభావం మాత్రం సినీ ఇండస్ట్రీపై ఘోరంగా...