భారతీయ చలన చిత్ర రంగంలో బహుభాషా గాయకుడు... ‘మంజునాథ’చిత్రంలో మహా ప్రాణ దీపం..శివం..శివం..భజే మంజు నాథం..అంటూ గుక్క తిప్పుకోకుండా ఐదు నిమిషాలు పాట పాడి చరిత్ర సృష్టించారు.  ఎక్కడ శివాలయంలో ఉత్సవాలు జరిగినా ఈ పాట మారు మోగాల్సిందే.  అలాంటి శంకర్ మహదేవన్ మరోసారి తన గాత్రంతో అందరినీ మంత్ర ముగ్దులను చేశారు.

శంకర్ మహదేవన్, ప్రధాని నరేంద్ర మోడీ  మీద అభిమానంతో రెండు నిముషాలు శ్వాస తీసుకోకుండా పాడిన తెలుగు పాట... అందరినీ ఆకర్షిస్తుంది.  ఈ పాటలో ప్రధాని అయిన తర్వాత చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయో చాలా చక్కగా వీడియో రూపంలో చిత్రీకరించారు.  ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..మీరూ ఓ లుక్కెయ్యండి.


మరింత సమాచారం తెలుసుకోండి: